ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు'

ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం తగదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు.. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు హితవు పలికారు. గత ప్రభుత్వం విశాఖకు చేసిందేమీ లేదని ఆయన అనకాపల్లిలో విమర్శించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయటం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా విమర్శలు మాని... సీఎం జగన్​ను అభినందించాలని సూచించారు.

By

Published : Feb 8, 2020, 11:51 PM IST

Published : Feb 8, 2020, 11:51 PM IST

Updated : Feb 9, 2020, 10:25 AM IST

DHADI VEERABHADRA RAO
'సభ్యత లేని భాషతో విమర్శించటం నీకు తగునా?'

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు'

ఇవీ చూడండి:

Last Updated : Feb 9, 2020, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details