ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈ ఏడాది క్విట్ నినాదంతో.. యాంటీ టుబాకో డే' - ఈరోజు యాంటీ టుబాకో డే తాజా వార్తలు

పొగాకు నమిలే వారికి కరోనా సోకితే ప్రాణాలు పోయే ప్రమాదముందని.. విశాఖలోని మహాత్మాగాంధీ కేన్సర్‌ ఆస్పత్రి ఎండీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలోనైనా ధూమపానం, పొగాకు నమిలి ఉమ్మేసే అలవాటు మానేయాలని.. సూచిస్తున్నారు. ఏటా మే 31న అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినంగా పాటిస్తూ.. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ఈ ఏడాది మాత్రం క్విట్ అన్న నినాదంతో యాంటీ టుబాకో డే జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చిందని చెప్పారు. అంచనాల ప్రకారం ప్రకటనల ద్వారా చాలా మంది పొగాకు మానేస్తున్నప్పటికీ.. ఆడవాళ్లే ఎక్కువ అలవాటు పడుతున్నారంటున్న డాక్టర్‌ మురళీ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి..

ETV interview with Dr. Murali Krishna
డాక్టర్‌ మురళీ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి

By

Published : May 31, 2021, 3:23 PM IST

డాక్టర్‌ మురళీ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details