ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2020, 12:26 PM IST

ETV Bharat / state

వసతులు బాగున్నాయ్.. కానీ!

ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులకు సింహాచలం దేవస్థానం సిబ్బంది.. వసతి సౌకర్యాలు కల్పించారు. భోజనం ఏర్పాటు చేశారు. శిబిరాల్లోని ఏర్పాట్లపై బాధితలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ETV bharat interviews on LG Polymers victim facilities at simhachalam in visakhapatnam
ETV bharat interviews on LG Polymers victim facilities at simhachalam in visakhapatnam

ఎల్​జీ పాలిమర్స్ బాధితుల సౌకర్యాలపై ఈటీవీ భారత్ ముఖాముఖి

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీకేజ్ ఘటనతో.. సమీప గ్రామస్తులు ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. జిల్లా యంత్రాంగం వారికి ప్రత్యేక నివాస శిబిరాలను ఏర్పాటు చేసింది. సింహచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం.. ఒక శిబిరాన్ని నిర్వహిస్తోంది. బాధితులకు అల్పాహారం, భోజనం అందిస్తోంది.

శిబిరాల్లో ఏర్పాట్లపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలపై అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details