ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - latest vishaka district news

పాడేరు ఆసుపత్రిలో టీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

vishaka district
ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

By

Published : May 27, 2020, 4:37 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రిలో వైయస్సార్ టీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా కాలంలో ఆసుపత్రిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న 40 మందికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతులమీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు, ఆసుపత్రి పర్యవేక్షకులు కృష్ణారావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details