ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2020, 4:34 PM IST

ETV Bharat / state

మైనర్ అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం.. గ్రామాన్ని పరిశీలించిన డీఎస్పీ

విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో ఈనెల 27న బాలికపై జరిగిన అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన ఇల్లుని డీఎస్పీ పరిశీలించారు.

dsp investigation in girl rape case at g. madugula
మైనర్ అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం

విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో ఈనెల 27న బాలికపై అత్యాచారం జరిగిన కేసులో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన గ్రామాన్ని పాడేరు డీఎస్పీ పరిశీలించారు. ఆ రోజున జరిగిన ఘటనపై గ్రామస్థులను ఆరా తీశారు. అత్యాచారం జరిగిన ఇల్లు, పరిసరాలు డీఎస్పీ రాజ్​కమల్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details