ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ - AITUC vizag prasedent distributed tiffins

ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు పాటు పడుతున్న జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఏఐటీయూసీ విశాఖ నగర అధ్యక్షుడు పడాల రమణ అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా కరోనా వ్యాప్తి నివారణకు వారు చేస్తోన్న కృషిని కొనియాడారు.

Distributing breakfast to sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ

By

Published : Apr 17, 2020, 1:23 PM IST

విశాఖ నగరం ఎంపీపీ కాలనీలో విధులు నిర్వహిస్తున్న 100 మంది జీవీఎంసీ కార్మికులకు ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పడాల రమణ అల్పాహారం అందించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, భోజన సదుపాయలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తోన్న కృషిని అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details