విశాఖ జిల్లా అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు చేతపట్టుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటు నినాదాలు చేశారు.మట్టివినాయకల వాడకం పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందో వారు వివరించారు.
మట్టి గణపతులే ముద్దు..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు
మట్టి గణపతి విగ్రహాలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలంటూ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది.
Degree college students did rally with clay ganesh in anakapalli at vishaka district Degree college students did rally with clay ganesh in anakapalli at vishaka district