'
'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తున్నారు' - సీపీఎం పోలీట్ బ్యూరో సభ్యుడు తాజా న్యూస్
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తప్పుబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే అయితే పూర్తిస్థాయి రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్కు గనులు, గిరిజన విశ్వవిద్యాలయాలు తీసుకురావాలని సూచించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు... దక్షిణాఫ్రికా తరహా రాజధానులు ఇక్కడ పెడతామనడం సరికాదని హితవు పలికారు.
బీవీ రాఘవులు