ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం తీరుకు నిరసనగా.. సీపీఐ నేతల మౌనదీక్ష - cpi leaders protest in anakapalli

కార్మికులు, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ.. సీపీఐ నాయకులు విశాఖ జిల్లా అనకాపల్లిలో మౌనదీక్ష చేపట్టారు.

vishaka district
అనకాపల్లిలో సీపీఐ నాయకులు మౌనదీక్ష

By

Published : May 4, 2020, 12:24 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని సీపీఐ కార్యాలయం వద్ద సామాజిక దూరం పాటిస్తూ.. పార్టీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. కార్మికులు, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేతలు వై.ఎన్. భద్రం, కోన లక్ష్మణ్.. దీక్ష అనంతరం విమర్శించారు.

50 మంది బడా బాబులు తీసుకున్న 69 వేల కోట్ల రుణాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేశారని ఆగ్రహించారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా తీరు మారాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details