ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులకు టిడ్కో భవనాలు అందజేయాలి' - anakapalli latest news

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. అర్హులైనవారికి టిడ్కో భవనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

CPI leaders protest in anakapalli vizag district
అనకాపల్లిలో సీపీఎం నేతల నిరసన

By

Published : Oct 21, 2020, 4:33 PM IST

తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలను అందించడంలో... వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ గృహాలను వెంటనే అందించాలని, లేకుంటే పార్టీ తరఫున ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్​ శ్రీరామమూర్తికి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు

ABOUT THE AUTHOR

...view details