ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోలుగుంట మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు - corona cases news in visakha dst rollugunta

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్ జోన్​గా ప్రకటించారు.

corona cases in visakha dst rollugunta manal are increasing
corona cases in visakha dst rollugunta manal are increasing

By

Published : Jul 13, 2020, 12:51 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కొమరవోలు గ్రామాల్లో పాజిటివ్ అని గుర్తించి అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. తాజాగా ఇదే మండలంలోని బుచ్చింపేట గ్రామంలో మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారించారు. ఈ మేరకు గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగా పోలీసులు ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాజిటివ్ గుర్తించిన రహదారిని నిర్బంధించారు.

ABOUT THE AUTHOR

...view details