ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణపై గ్రామ, వార్డు వాలంటీర్ల అవగాహన కార్యక్రమం - narsipatnam volunteers latest news

నర్సీపట్నం గ్రామ, వార్డు వాలంటీర్లు పట్టణంలోని వ్యాపార సంస్థలు, దుకాణాల వద్దకు వెళ్లి కరోనా వైరస్​ నియంత్రణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార సంస్థలు తగిన జాగ్రత్తలు పాటించి వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వాలంటీర్లు తెలియజేశారు.

corona awareness programme in narsipatnam
కరోనా నియంత్రణపై నర్సీపట్నం వాలంటీర్ల అవగాహన సదస్సు

By

Published : Oct 22, 2020, 10:06 PM IST

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా నర్సీపట్నంలోని వాలంటీర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి... వారి పరిధిలోని వ్యాపార సంస్థలు, దుకాణాల వద్దకు వెళ్లి యజమానులకు కరోనా వైరస్​ నియంత్రణపై అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధిగా వినియోగదారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా వస్తువులను విక్రయించే విధంగా షరతులు విధించి దుకాణాలను నిర్వహించాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details