ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల నిరాహార దీక్ష విరమణ

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం ముందు గత 22 రోజులుగా ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం విరమించారు. దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులకు వైకాపా నాయకులు ఏడువాక వెంకట సత్యారావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఒప్పంద కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం హామీఇచ్చిందని సత్యారావు తెలిపారు.

By

Published : Jan 11, 2020, 11:43 PM IST

Published : Jan 11, 2020, 11:43 PM IST

contract workers dismissed hungerstrike in govada sugar factory
గోవాడ చక్కెర కర్మాగారం ఒప్పంద కార్మికుల నిరాహార దీక్ష విరమణ

గోవాడ చక్కెర కర్మాగారం ఒప్పంద కార్మికుల నిరాహార దీక్ష విరమణ

ABOUT THE AUTHOR

...view details