ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి - యూపీలో అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలని విశాఖలో ఆందోళన

ఉత్తర్​ప్రదేశ్​లో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

congress leaders protest in vishaka saying accused must be hsnged who raped young girl in uttar pradesh
దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

By

Published : Oct 2, 2020, 5:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలని... విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూపీలో మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగి పోతున్నాయని, దళిత యువతి అత్యాచార ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకొని దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details