ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - విశాఖలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖ జిల్లా దేవరాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ సమయంలో తమ ఇబ్బందులు గుర్తించి ఆర్థికంగా సహాయం చేయడం పట్ల పాస్టర్లు, మౌజములు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

cm economically helps to pasters, imamas,
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : May 28, 2020, 11:04 PM IST

Updated : May 29, 2020, 9:20 AM IST

అర్చకులు, ఇమాములు, మౌజములు, పాస్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చోప్పున ప్రభుత్వం సహాయం చేయడంపై విశాఖ జిల్లా దేవరాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ సమయంలో తమ ఇబ్బందులను గుర్తించి ఆర్ధికంగా సహాయం చేయడం అభినందనీయమని వారంతా కొనియాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీచదవండి:విశాఖ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్​ జయంతి

Last Updated : May 29, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details