ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి పనులులో పార్టీ క్యాడర్ను కలుపుకుంటూ పోవాలని మండలస్థాయి అధికారులకు చోడవరం ఎమ్మెల్యే కరణం తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి చేపట్టనున్న వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై చోడవరంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల అధికారులు హాజరయ్యారు. వాలంటర్లతో పాటు పార్టీ క్యాడర్కు అన్ని విషయాలు చెబుతూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
మండల స్థాయి అధికారులతో చోడవరం ఎమ్మెల్యే సమీక్ష - chodavaram mla karanam dharma sri latest news
జూన్ 1వ తేదీ నుంచి మొదలుపెట్టనున్న వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో చోడవరం ఎమ్మల్యే సమీక్ష జరిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే