ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 13, 2021, 4:53 PM IST

ETV Bharat / state

కల్యాణలోవ పోతురాజుబాబు ఆలయంలోని చండీ యాగం

విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణలోవ పోతురాజు బాబు ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

chodavaram mla karanam dharmashree
కళ్యాణ పోతురాజు బాబు ఆలయంలోని చండీ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణలోవ పోతురాజు బాబు ఆలయంలో జరిగిన చండీ యాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు.. ఈ నెల పదో తేదీ సాయంత్రం లాంఛనంగా ప్రారంభం కాగా ఈరోజు ముగియనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details