ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తదానం చేసిన ఔషధ వర్తక సభ్యులు - blood donation news in vizag

విశాఖలో ఔషధ వర్తక సభ్యులు రక్తదానం చేశారు. కెమిస్ట్స్ ఛారిటీ సేవా సభ్యులు ఏర్పాటు చేసిన శిబిరంలో 85 లీటర్లుకుపైగా రక్తాన్ని దానం చేశారు.

blood donate by visakha medicins reatilers
blood donate by visakha medicins reatilers

By

Published : May 17, 2020, 10:13 PM IST

విశాఖలో కెమిస్ట్స్ ఛారిటీ సేవా కార్యక్రమాలలో బాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో... లయన్స్ బ్లడ్ బ్యాంకుకు 85 యూనిట్లకుపైగా రక్తాన్ని ఔషధ వర్తక సభ్యులు దానం చేశారు. కరోనా కష్టకాలంలో ఎటువంటి విద్యాసంస్థలు లేని సమయంలో... ఈ మంచి కార్యక్రమం చేయడం పట్ల వారిని స్థానికులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details