ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో భాజపా సంఘటన్ పర్వ్ 2019

By

Published : Jul 7, 2019, 10:13 PM IST

విశాఖలో భాజపా నాయకులు సభ్యత్వ నమోదు చేపట్టారు. పార్టీ నగర కార్యాలయంలో సంఘటన పర్వ్-2019 పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు.

భాజపా సభ్యత్వ నమోదు

భాజపా సభ్యత్వ నమోదు

విశాఖలో సంఘటన పర్వ్-2019 పేరిట భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది. పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details