ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోదండరాం చేతుల మీదుగా.. 'భూమి సమస్య'! - విశాఖ జిల్లా

ఆంధ్రప్రదేశ్ విభాగం రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పీఎస్.అజయ్ కుమార్ రచించిన భూమి సమస్య పుస్తకాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.

'భూమి సమస్య' పుస్తకావిష్కరణ

By

Published : Mar 10, 2019, 11:47 PM IST

'భూమి సమస్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ విభాగం రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పీఎస్అజయ్ కుమార్ రచించిన భూమి సమస్య పుస్తకాన్ని... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆవిష్కరించారు.చిన్న, సన్నకారు రైతులు పడుతున్న సమస్యలను వివరించేలా పుస్తకం ఉందన్నారు. అన్నదాతలకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details