విశాఖ భీమిలి ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ పడవ పోటీలను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో విజేతలైన మత్స్యకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు.
ఉత్సాహంగా భీమిలి ఉత్సవ్.. ఆకట్టుకున్న పడవ పోటీలు - భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు
భీమిలి ఉత్సవాల్లో పడవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు.
భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు