ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల గల్లంతు పై ఈసీ చర్యలు తీసుకోవాలి : అయ్యన్న - ec

ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదు మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7  ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు.

అయ్యన్న పాత్రుడు

By

Published : Apr 2, 2019, 12:18 AM IST

అయ్యన్న పాత్రుడు
ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7 ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని వెల్లడించారు. ఓట్ల గల్లంతు చేసిన వైకాపా నాయకులు.. సోషల్​ మీడియాలోఓటర్లను అయోయమానికిగురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై తక్షణమే ఈసీ విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులపై కొందరుదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details