యోగా చేసి కరోనాలాంటి రోగాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలలో యోగా లైవ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 5 కె వాక్ జరిపారు. యోగా సభ్యులు కార్యక్రమంలో పాల్గొని యోగా చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం జరిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటూ కోరారు.
'యోగా చేయండి.. రోగాలకు దూరంగా ఉండండి' - Visakhapatnam District Anakapalli Zone Latest News
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మలపాలలో యోగాపై అవగాహన కార్యక్రమం జరిగింది. యోగా లైవ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో... 5 కె వాక్ జరిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు.
!['యోగా చేయండి.. రోగాలకు దూరంగా ఉండండి' విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మలపాలలో యోగాపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11277857-760-11277857-1617542106661.jpg)
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మలపాలలో యోగాపై అవగాహన