ఫీజులు తగ్గించాలంటూ ఏయూ విద్యార్థుల నిరసన
ఎటువంటి సమాచారం, నోటిఫికేషన్ లేకుండా అకారణంగా ఫీజులు పెంచారని ఏయూలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ఉపకులపతి కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.