విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడు నుంచి మంది వరకు రాజేష్ను కర్ర, ఇసుకతో దాడి చేసినట్లు విచారణలో తెలింది. గవరపాలెం పరమేశ్వరి పార్క సెంటర్ వద్ద రాజేష్ మృతదేహాన్ని గుర్తించిన బంధువులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు... నిందితులను పట్టుకున్నారు. రాజేష్తో ఏర్పడిన తగాదా కారణంగా కృష్ణ ఈ హత్య చేసినట్టు తేల్చారు. విచారణ సాగుతుండగానే ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. తర్వాత మిగిలిన నేరస్థులను పట్టుకున్నారు.
రౌడీ షీటర్ హత్య కేసు నిందితుల అరెస్ట్ - Arrest of accused in Rowdisheater murder case in Anakapalli
విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తెలింది.
![రౌడీ షీటర్ హత్య కేసు నిందితుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4848421-404-4848421-1571844751281.jpg)
రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో నిందితులు అరెస్ట్
రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో నిందితులు అరెస్ట్