ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో 'కొత్త అమావాస్య' జాతర రాట ప్రతిష్ట - anakapalli nookalamma festival(jathara) works started

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు సంబంధించిన రాట ప్రతిష్టను ఘనంగా జరిపారు. మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త అమావాస్య జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడతామని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.

anakapalli nookalamma festival(jathara) works started
అనకాపల్లిలో.. కొత్త అమావాస్య జాతర రాట ప్రతిష్ట

By

Published : Jan 27, 2020, 11:30 PM IST

అనకాపల్లిలో.. కొత్త అమావాస్య జాతర రాట ప్రతిష్ట

మార్చి 23 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు అనకాపల్లి నూకాలమ్మ జాతర నిర్వహించనున్నారు. ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టడానికి రాట ప్రతిష్టను వైకాపా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేపట్టారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడతామని ఆలయ ఈవో అన్నపూర్ణ వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details