విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సరుగుడు తోటలో ఓ వ్యక్తి మృతదేహన్ని సగం వరకు పూడ్చిపెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
సగం పూడ్చిన మృతదేహం విశాఖ జిల్లా అసకపల్లిలో స్థానికులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం