ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 15, 2020, 6:13 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: అంబులెన్స్ డ్రైవర్ తొలగింపు

లాక్​డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకులను అంబులెన్స్​లో తరలించిన డ్రైవర్​ను అధికారులు విధులు నుంచి తొలగించారు. ఈ ఘటన విశాఖ మన్యం పాడేరులో జరిగింది.

ambulance driver suspended at paderu in visakhapatnam
అంబులెన్స్ డ్రైవర్ తొలగింపు

విశాఖపట్నం నుంచి పాడేరుకు అంబులెన్స్​లో నలుగురు ప్రయాణీకులను డ్రైవర్ రవికుమార్ తరలించారు. విషయం తెలుసుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అంబులెన్స్ డ్రైవర్​ను విధులు నుంచి తొలగించారు. నలుగురిని పాడేరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. నిబంధనలు అతిక్రమించి అత్యవసర వాహనంలో ప్రయాణీకులను తరలించడం నేరమని అధికారులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details