ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 2, 2022, 7:54 PM IST

ETV Bharat / state

నౌకదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం సర్వం సిద్ధం

ఆదివారం జరిగే నౌకదళ దినోత్సవానికి విశాఖ సగరతీరంలో సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నౌకాదళ దినోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించే నౌకాదళ విన్యాసాలను రాష్ట్రపతి తిలకించనున్నారు. నౌకదళ విన్యాసాలను ముందస్తు చర్యలలో భాగంగా రిహార్సల్స్​ చేశారు. ఈ రోజు సాయంత్రం పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.

Navy Day Celebrations
నౌకదళ విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details