విశాఖ జిల్లా దువ్వాడలోని సెజ్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. సెజ్లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
దువ్వాడ సెజ్లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
Published : Apr 11, 2021, 1:25 PM IST
Published : Apr 11, 2021, 1:25 PM IST
|Updated : Apr 11, 2021, 10:56 PM IST
దువ్వాడ సెజ్లో అగ్నిప్రమాదం
13:22 April 11
షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు
పూజా స్క్రాపు ఇండస్ట్రీలో కంప్యూటర్ విడిభాగాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతర వస్తువులు నిల్వ ఉంచుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఫైబర్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలార్పడం సిబ్బందికి కష్టతరంగా మారింది.
ఇదీ చదవండి:
Last Updated : Apr 11, 2021, 10:56 PM IST