ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు 13 మేకలు మృతి - Thunderbolt at jai naidupalem vishaka district

పిడుగు పాటుకు 13 మేకలు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా జై నాయుడు పాలెంలో జరిగింది. మేకలు మృత్యువాత పడటంతో కాపరి దేవుడు కన్నీరుమున్నీరయ్యాడు.

13 goats killed by Thunderbolt at jai naidupalem vishaka district
పిడుగుపాటుకు 13 మేకలు మృతి

By

Published : Jun 10, 2020, 7:57 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం జై నాయుడు పాలెంలో పిడుగుపాటుకు 13 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అప్పికొండ దేవుడు అనే కాపరి తన నలభై మేకలను తీసుకోని పొట్టుకొండ ప్రాంతానికి మేతకోసం వెళ్లాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల వర్షానికి పిడుగుపడి మేత మేస్తున్న 13 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

ఇదీ చదవండి: సింహాద్రి అప్పన్న దేవాలయం నూతన ఈవోగా భ్రమరాంబ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details