ఇవీ చూడండి
వైకాపా ఆర్థిక నేరగాళ్లను తరిమికొట్టండి: దేవినేని ఉమా - దేవినేని ఉమామహేశ్వరరావు
ఆర్థిక నేరగాళ్లు అరాచకాలు సృష్టించడానికి వస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వైకాపా నేతలకు సరైన గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడిందని ఓటర్లకు చెప్పారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు