ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో ఆ దర్శనాల పునరుద్ధరణ : అదనపు ఈవో - TTD additional EO Dharma reddy latest news

TTD: కరోనా తగ్గడం, వేసవి సెలవులు కావడంతో.. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా రద్దు చేసిన బ్రేక్ దర్శనాలు.. తిరిగి ప్రారంభించామన్నారు.

TTD additional EO Dharma reddy speaks over facilities for devotees in tirumala
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

By

Published : Apr 18, 2022, 5:30 PM IST

భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం: తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

TTD: తిరుమలలో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా.. ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తగ్గడం, వేసవి సెలవులు కావడంతో.. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోందన్న ఆయన.. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా సమయంలో వివిధ విభాగాల్లో కుదించిన సిబ్బందిని.. భక్తుల సేవ కోసం తిరిగి నియమిస్తున్నామని చెప్పారు.

భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా.. ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాద వితరణ చేపట్టామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రద్దు చేసిన బ్రేక్ దర్శనాలు.. తిరిగి ప్రారంభించినట్లు ధర్మారెడ్డి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details