ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో వైకాపా నేతల పాదయాత్ర - శ్రీకాకుళంలో వైసీపీ నేతల పాదయాత్ర తాజా వార్తలు

శ్రీకాకుళం నగరంలో వైకాపా నేతలు తోమ్మిదో రోజు పాదయాత్ర నిర్వహించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నేతలు పాదయాత్ర చేపట్టారు.

శ్రీకాకుళంలో వైకాపా నేతల పాదయాత్ర
శ్రీకాకుళంలో వైకాపా నేతల పాదయాత్ర

By

Published : Nov 15, 2020, 4:02 PM IST

ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు పేరిట వైకాపా నేతలు పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో గుజరాతి పేట నుంచి హయత్ నగర్, పీఎన్ కాలనీ మీదగా లక్ష్మీటాక్స్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details