ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో పర్యావరణ అవగాహన ర్యాలీ

పర్యావరణ హితానికి పోలీసులు నడుం బిగించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంపకానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

By

Published : Jul 13, 2019, 9:26 AM IST

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం

శ్రీకాకుళం పోలీసులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలుతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లల్లో ఇప్పటికే 50 వేల మొక్కలు నాటారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులతో కలిసి వనం-మనం కార్యక్రమం చేపట్టారు. దండి వీధి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం

ABOUT THE AUTHOR

...view details