ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరి మృతి - accident news in srikakulam

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొనుగోలు గ్రామ కూడలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బహిర్భూమికి వెళ్ళిన ఈశ్వరరావు, చల్లా రాములను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఎస్సై జనార్దన్​ రావు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two died in accident at srikakulamm konugolu village
కొనుగోలు వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Feb 1, 2020, 1:02 PM IST

కొనుగోలు వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి:

అమరావతి చుట్టూ భారీగా తగ్గిన భూముల ధరలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details