ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏనుగుల సంచారంతో గిరిజనుల ఆందోళన - elephants in srikakulam district seethampeta mandal

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఏనుగులగుంపు వచ్చేసరికి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గజరాజుల సంచారంతో ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల సంచారంతో గిరిజనుల ఆందోళన
ఏనుగుల సంచారంతో గిరిజనుల ఆందోళన

By

Published : Jun 13, 2020, 12:02 PM IST

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులగుంపు సంచారంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత ఆహారం, తాగునీరు వెతుక్కుంటూ నాలుగు ఏనుగులు కడగండి- భూచంద్రి రహదారి వద్ద కనిపించేసరికి వారు భయపడ్డారు. పోడు వ్యవసాయంపైన ఆధారపడుతున్న తమకు ఏనుగుల సంచారంతో జీవనోపాధికి దూరమయ్యేట్లుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల నుంచి తమను అటవీశాఖాధికారులే కాపాడాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details