ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ పాఠశాల ఎన్నికల్లో గందరగోళం

ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో వెంకంపేట పాఠశాలలో గందరగోళం నెలకొంది.

By

Published : Sep 23, 2019, 6:20 PM IST

Published : Sep 23, 2019, 6:20 PM IST

The first class parents' election was confused at the Venkampeta school.

ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట పాఠశాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది.ఇరువర్గాలు మధ్య ఎన్నికల కోసం ఘర్షణ చోటు చేసుకుంది.పోలీసుల రంగ ప్రవేశంతో ఇరువర్గాలను శాంతించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details