ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటమి భయంతోనే కుట్రలు' - undefined

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

భారీ ర్యాలీ

By

Published : Mar 6, 2019, 8:28 PM IST

భారీ ర్యాలీ
ఓట్ల తొలగింపు వివాదంపై ప్రభుత్వ విప్ కూన రవికుమార్..శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కార్యకర్తలతో కలిసిభారీ ర్యాలీ చేశారు. వైకాపా నాయకులు ఓడిపోతామనే భయంతో తెదేపాకు మద్దతు ఇస్తున్న వారి ఓట్లను తొలగించడానికి ఆన్ లైన్లో దరఖాస్తులు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై సైబర్ కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details