ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి'

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని స్పీకర్​ను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరారు. వారికి భృతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Sep 25, 2020, 4:44 PM IST

State CITU Vice President  Request document  to speaker
స్పీకర్​కు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినతిపత్రం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డీ.గోవిందరావు వినతి పత్రం అందించారు. భవన కార్మికులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు భృతి చెల్లించాలని... వెల్ఫేర్ బోర్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తీసుకోవడం ఆపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details