ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిత్యావసరాలు పంపిణీ చేసిన 'స్టాండ్ ఫర్ ద పీపుల్'

By

Published : Jun 8, 2020, 11:42 AM IST

'స్టాండ్ ఫర్ ద పీపుల్' సంస్థ సభ్యులు శ్రీకాకుళం జిల్లా డోల మడవలస గ్రామంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 25 కుటుంబాలకు 10 రకాల వస్తువులను అందించారు.

stand for the people institution distributes grossaries to tribals in srikakulam dst
stand for the people institution distributes grossaries to tribals in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని గిరిజన గ్రామమైన డోల మడవలస గ్రామంలో 'స్టాండ్ ఫర్ ద పీపుల్' ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సంస్థ ఏర్పాటు చేసి ఏడాది ముగిసిన సందర్భంగా 25 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరకులను అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details