ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 12:40 PM IST

ETV Bharat / state

'బయట తిరిగే వారు జాగ్రత్తలు తీసుకోండి'

కూరగాయల మార్కెట్​కు, నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారు భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు.

srikakulam joint collector visit amdaalavalasa vegetable market
ఆమదాలవలసలో కూరగాయల మార్కెట్​ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. మార్కెట్​కు వచ్చేవారు భౌతికదూరం పాటించాలని సూచించారు. కిరాణా దుకాణాల వద్ద నియమ నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ రవి సుధాకర్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details