ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి కొద్ది మంది అర్చకుల నడుమ వెంకన్న కల్యాణం - వెంకటేశ్వర స్వామి వివాహం వేడుక తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రముఖ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అతికొద్ది మంది అర్చకుల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

sri venkateswara swamy kalyanam
అతికొద్ది మంది అర్చకుల నడుమ వెంకన్న వివాహం

By

Published : May 4, 2020, 8:58 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రముఖ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్​ కారణంగా అతికొద్ది మంది అర్చకుల మధ్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు రేజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో ఈ వార్షిక కల్యాణ మహోత్సవం ముగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details