ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం దానం చేస్తే..వారి పేరు మీదే కార్యాలయాలు'

శాసనసభాపతి తమ్మినేని శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎవరైనా దాతలు స్థలం ఇస్తే అక్కడ నిర్మించే కార్యాలయం ఆయన పేరు మీద పెట్టాలని ప్రభుత్వం యోచిస్తన్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు.

By

Published : Nov 6, 2020, 5:48 PM IST

Published : Nov 6, 2020, 5:48 PM IST

'ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం దానం చేస్తే..వారి పేరు మీదే కార్యాలయాలు'
'ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం దానం చేస్తే..వారి పేరు మీదే కార్యాలయాలు'

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎవరైనా దాతలు స్థలం ఇస్తే అక్కడ నిర్మించే కార్యాలయం ఆయన పేరు మీద పెట్టాలని ప్రభుత్వం యోచిస్తన్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు ఇచ్ఛాపురంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేశారని గుర్తుచేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానరని వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details