శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. పాలవలస గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం భవనం, 21.80 లక్షలు నిధులతో రైతు భరోసా కేంద్రం 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం నిర్మించనున్నారు. అనంతరం చిడీవలస, కొల్లివలస గ్రామాల్లో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..... కొల్లివలసలో మహిళలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి కులాయి ఏర్పాటు చేయిస్తామని హామీనిచ్చారు.
మీ ఆశీస్సులు.....