ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎస్పీ పర్యటన - latest srikakulam dist news

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్​పోస్ట్​ను జిల్లా ఎస్పీ సందర్శించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

srikakulam dist
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో జిల్లా ఎస్పీ పర్యటన

By

Published : Jun 18, 2020, 12:17 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్.. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్​పోస్టును సందర్శించారు. అక్కడ వాహనాల రాకాపోకలకు సంబంధించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం వద్ద వైద్య సేవలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట కాశీబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి. ఇచ్ఛాపురం సీఐ వినోద్ బాబు, పట్టణ ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details