ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్యం - Padma Shri award winner poem Corona

ప్రముఖ పౌరాణిక నటుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు పద్యం పాడారు. కరచాలనం చేయవద్దంటూ సందేశం ఇచ్చారు.

కరోనాపై పద్యం పాడిన పద్మశ్రీ అవార్డు గ్రహిత
కరోనాపై పద్యం పాడిన పద్మశ్రీ అవార్డు గ్రహిత

By

Published : Apr 14, 2020, 11:58 AM IST

కరోనాపై పద్యం పాడిన పద్మశ్రీ అవార్డు గ్రహిత

కళాకారులు విభిన్న రూపాల్లో.. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రముఖ పౌరాణిక నటుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు.. పద్యం ద్వారా ఇలా కరోనా గురించి వివరించే ప్రయత్నం చేశారు. కరచాలనం వద్దంటూ సందేశం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details