ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2020, 1:08 PM IST

ETV Bharat / state

వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన

వేతనాలు చెల్లించడం లేదంటూ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Secretariat employees protest to pay salaries
సచివాలయ ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని నిరసన

వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఖజానా కార్యాలయం వద్ద అధికారిని కలిసి ఆవేదన తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారన్నారు. పోలాకి మండలానికి చెందిన సిబ్బందికి ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details