శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కళింగ కోమటి యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆట పాటలతో అందరినీ అలరించాయి. ప్రతి ఏటా సంక్రాంతి రోజున అల్లుళ్లు, కుమార్తెలను సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచీ భారీ సంఖ్యలో కుటుంబాలు తరలివచ్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి.
కంచిలిలో...