ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 12:51 PM IST

ETV Bharat / state

ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ..ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details